
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా భారీ ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు.
12 గంటల క్రితం

తిరుపతిలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన లోకేష్.. గత రెండేళ్లలో జేసీబీ రాజకీయాలు, దాడులు, హత్యలు, బూతు సంస్కృతి వంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.
13 గంటల క్రితం