

యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
1 రోజుల క్రితం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
4 రోజుల క్రితం
యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
1 రోజుల క్రితం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
4 రోజుల క్రితం

నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు.
9 July 2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ నిధులు విడుదల చేయడంపై ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
30 June 2026

యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
1 రోజుల క్రితం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
4 రోజుల క్రితం

వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
5 రోజుల క్రితం

నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు.
9 July 2026
