
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్లినా పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగి కాపునేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ పోలీసుల పట్ల ఆయన వ్యవహరించిన వైఖరి చూపరులను
16 గంటల క్రితం

యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
1 రోజుల క్రితం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
4 రోజుల క్రితం

నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు.
9 July 2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ నిధులు విడుదల చేయడంపై ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
30 June 2026

ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
27 June 2026

వైసీపీ అసభ్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కూటమి ఐక్యతను చూసి వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
23 June 2026

మద్దిపాటి వెంకట రాజు... పార్టీ కార్యకర్తలా ఆలోచించే నాయకుడు. కార్యకర్తలకు ఏం కావాలో గుర్తించి చేసే సేవకుడు. ఈ రెండు గుణాలే అతి తక్కువ కాలంలో మద్దిపాటిని పార్టీ అధినేతకు దగ్గర చేశాయి. అనంతరం ఎమ్మెల్యేని చేశాయి.
21 June 2026

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తుంటే జగన్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మంత్రి సవిత విమర్శించారు. కడపలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
18 June 2026

రెండేళ్లలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ, డ్రగ్స్ నియంత్రణలో గణనీయ పురోగతి ప్రజా భద్రత, సైబర్ రక్షణ, విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట పురోగతి సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో సమగ్ర సంస్కరణలు రాష్ట్ర హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి
16 June 2026

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా భారీ ‘విజయోత్సవ సభ’ నిర్వహించారు.
12 June 2026

తిరుపతిలో నిర్వహించిన కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన లోకేష్.. గత రెండేళ్లలో జేసీబీ రాజకీయాలు, దాడులు, హత్యలు, బూతు సంస్కృతి వంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.
12 June 2026

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
7 June 2026

భూసేకరణ ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు నేరుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.
2 June 2026