2 articles

నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, తొమ్మిది, పదో తరగతుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 'దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో భారీ నగదు పురస్కారాలను అందజేశారు.
8 గంటల క్రితం

సోమవారం ఢిల్లీలో జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. "సేన ప్రస్థానం... జాతీయ సమైక్యత కోసం" అనే అంశాలపై పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
12 గంటల క్రితం