ది ఏపీ టాప్ న్యూస్ న్యూస్రూమ్ — ఆంధ్ర గళం.

ధరల పెరుగుదలపై ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయడం లేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సంజీవని పేరుతో జగన్ పథకాలకు స్టిక్కర్లు వేస్తున్నారని ఆరోపించారు.
16 గంటల క్రితం

వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంతంలో సాగు, తాగునీరు, వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి అవకాశాలు పెరిగి సమగ్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
17 గంటల క్రితం

రాఖీ పండుగను రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వినూత్నంగా జరుపుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన జెన్-జీ యువతులతో రాఖీ వేడుకలు నిర్వహించారు.
3 రోజుల క్రితం

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పెట్టుబడులను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
24 August 2026

అద్దంకి ప్రమాద ఘటనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్సైలు వెంటనే 108కు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని చెప్పారు.
17 August 2026

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 87 కోట్ల ప్రయాణాలు జరగగా, రోజుకు సగటున 24 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
14 August 2026

సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభంతో అమరావతికి మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఐదు కాన్సెప్టులతో ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.
13 August 2026

ఆక్వా రైతులకు యూనిట్కు రూ.1.50 విద్యుత్ సబ్సిడీని ఆక్వా, నాన్-ఆక్వా జోన్ తేడా లేకుండా అమలు చేస్తున్నట్లు మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది రైతులకు ప్రయోజనం కలగనుంది.
11 August 2026

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం 20.61 లక్షల ఇళ్లను చేరుకుని కొత్త మైలురాయిని అధిగమించింది. ఒక్కరోజే 3 లక్షలకు పైగా ఇళ్లను టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి.
4 August 2026

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు సంబంధించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా ఇవ్వడం జరిగింది. దీంతో సీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
25 July 2026

స్విమ్స్లో 303 పోస్టుల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని మాజీ టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
17 July 2026

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడికి వెళ్లినా పోలీసులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగి కాపునేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లోనూ పోలీసుల పట్ల ఆయన వ్యవహరించిన వైఖరి చూపరులను
16 July 2026

యర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి గుడూరి ఎరిక్షన్ బాబు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. గతం ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన ఎస్సీ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. త్వరలోనే తన కోరికను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
15 July 2026

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
12 July 2026

వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
11 July 2026

నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు.
9 July 2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ నిధులు విడుదల చేయడంపై ముంపు గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
30 June 2026

ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
27 June 2026

తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.
26 June 2026

వైసీపీ అసభ్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కూటమి ఐక్యతను చూసి వైసీపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
23 June 2026

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని విస్తరిస్తున్న ఒరాకిల్ సంస్థ గత ఏడాదిలో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది.
23 June 2026

మద్దిపాటి వెంకట రాజు... పార్టీ కార్యకర్తలా ఆలోచించే నాయకుడు. కార్యకర్తలకు ఏం కావాలో గుర్తించి చేసే సేవకుడు. ఈ రెండు గుణాలే అతి తక్కువ కాలంలో మద్దిపాటిని పార్టీ అధినేతకు దగ్గర చేశాయి. అనంతరం ఎమ్మెల్యేని చేశాయి.
21 June 2026

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగా భ్యాసం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. యోగా ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమని పేర్కొన్నారు.
21 June 2026

కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తుంటే జగన్ అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మంత్రి సవిత విమర్శించారు. కడపలో అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
18 June 2026

గనుల రంగంలో పారదర్శక సంస్కరణలు, ఉచిత ఇసుక విధానం, డిజిటలైజేషన్తో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, గత ప్రభుత్వ హయాంలో రూ.19,137 కోట్ల నష్టం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
18 June 2026

రెండేళ్లలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ, డ్రగ్స్ నియంత్రణలో గణనీయ పురోగతి ప్రజా భద్రత, సైబర్ రక్షణ, విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ విశిష్ట పురోగతి సాంకేతికత, పారదర్శకత, జవాబుదారీతనంతో సమగ్ర సంస్కరణలు రాష్ట్ర హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి
16 June 2026